Komarambheem
- Nov 24, 2020 , 04:08:35
మహారాష్ట్రకు కొత్తగా రెండు బస్సులు

ఆసిఫాబాద్ టౌన్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని అహేరి, ఆళ్లపల్లికి రెండు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కృష్ణమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి, సాయంత్రం 4గంటలకు మరో బస్సు నడుపుతున్నట్లు వివరించారు. ఈ బస్సులు కాగజ్నగర్,సిర్పూర్(టీ) మీదుగా మహారాష్ట్రలోని అహేరి, ఆళ్లపల్లికి రాకపోకలు సాగించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తాత్కాలిక పర్మిట్తో బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికుల అవసరాలు,రద్దీ గమనించిన తర్వాత పూర్తి స్థాయిలో నడుపుతామని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
MOST READ
TRENDING