Komarambheem
- Oct 28, 2020 , 02:13:11
సర్కారు దవాఖానలో సదరమ్ క్యాంపు ప్రారంభం

ఆసిఫాబాద్ కలెక్టరేట్ : జిల్లాకేంద్రంలోని సర్కారు దవాఖానలో సదరమ్ క్యాంపును మంగళవారం డీఎంహెచ్వో కుమ్రం బాలు ప్రారంభించారు. మొత్తం 13 మంది పేర్లు నమోదు చేసుకోగా 10 మంది హాజరయ్యారు. 9 మంది రెన్యూవల్ చేసుకోగా మరొకరు కొత్తగా నమోదు చేసుకున్నారు. డీఎంహెచ్వో కుమ్రం బాలు సదరమ్ సర్టిఫికెట్లు అందజేశారు. రేపు ఎముకలకు సంబంధించిన క్యాంపు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈఎన్టీ స్వామి, ఆడియాలజిస్ట్ రాఘవేంద్ర, ఐకేపీ డీపీఎం యశోద, ఏపీఎం కోనయ్య, సీసీ రమేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- 153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
MOST READ
TRENDING