న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేయడం, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయడాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ వార్త తనకు చాలా ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. పరీక్షలను రద్దు/వాయిదా వేయడంపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇది కొన్ని లక్షల మంది విద్యార్థులు, పేరెంట్స్కు ఊరట కలిగించే వార్త అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: సూర్యకుమార్ హిందీ టెస్ట్లో బౌల్ట్ పాస్.. వీడియో
కరోనా ఆంక్షలు.. రైల్వే స్టేషన్ ముందు భారీ క్యూలైన్లు
శంకర్తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం