చింతకాని :సెప్టెంబర్ 2న మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కోరారు.సెస్టెంబర్ 2నుంచి 6వ తేదీ వరకు వరకు నిర్వహించే జెండా పండుగలో ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్రవిత్తనాబివృద్ది సంస్ధచైర్మన్ కోండబాల కోటేశ్వరరావులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 2న అనంతసాగర్, రామకృష్ణాపురం, బస్వాపురం, 3న లచ్చగూడెం, నరసింహపురం, రేపల్లెవాడ, చింతకాని, నేరడ, 4న నాగులవంచ, రైల్వేకాలని, సీతంపేట, చిన్నమండవ, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, 5న నామవరం, జగన్నాధపురం, పందిళ్ళపల్లి, బోప్పారం, గాంధీనగర్, 6న కోమట్లగూడెం, నాగిలిగోండ, ప్రోద్దుటూరు, పాతర్లపాడు, రాఘవాపురం, కోదుమూరు, వందనం గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని, ఆయా కార్యక్రమాలలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధుసమితి సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధసంఘాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొనాలని ఆయన సూచించారు.