న్యూఢిల్లీ: సహరా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుండటంతో అందరు సురక్షితంగా ఉండాలని, చుట్టు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.