నేలకొండపల్లి : పాలేరు ఎమ్మెల్యే కందాళ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి13.79 లక్షల రూపాయల విలువైన 43చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పాలేరు శాసనసభ్యులు బుధవారం కందాళ ఉపేందర్ రెడ్డి అందజేశారు. ఇందులో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన లబ్ధి దారులు న్నారు.