అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొండాయిగూడెం సొసైటీ కార్యాలయం, గోదాము ప్రారంభోత్సవం ‘సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు.. రాష్ట్రంలో రైతుల కోసం అ�
సత్తుపల్లి, ఆగస్టు 14 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేయూత అందించి పాఠశాల అభివృద్ధికి దాతలు దోహదపడడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లకారం ట్యాంక్బండ్పై విగ్రహావిష్కరణ ఖమ్మం, ఆగస్టు 14: రాజనీతిజ్ఞుడు, ఆదర్శప్రాయుడు చేకూరి కాశయ్య అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. న
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరగుతున్నాయి.. ప్రతిఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు.. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేస్తున్నారు.. కొందరు వినూత్నంగా మువ్వన్నెలకు సెల్యూట్ చేస్తున్నారు. ఆదివారం వై�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నామని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో శనివారం కలెక్టర్ అనుద�
వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంద�
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7,749 కేస�
అక్కకు అపురూప కానుక నాణేలతో సోదరికి తులాభారం 11,200 రూ.5 నాణేలు తూకం నాణేల విలువ రూ.56 వేలు మనకు ఎవరైనా రాఖీ కడితే ఏం చేస్తాం.. సోదరీమణులకు చీర లేదా తోచినంత నగదు లేదా మరింకేదో బహుమతి ఇస్తాం.. కానీ ఓ సోదరుడు వినూత్న�