భూమిని నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు.. భూమిపై పెట్టుబడితో నిశ్చింతగా ఉండొచ్చనేది జగమెరిగని సత్యం. జిల్లాలో ‘రియల్’ వ్యాపారం పూర్తిగా కుదేలైన తరుణంలో ‘రియల్’ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారు పూర్తిగా దెబ్బతిని తలలు పట్టుకుంటున్నారు. అమ్మకాలు లేక అప్పులు పాలైన రియల్ వ్యాపారులూ లేకపోలేదు. మరికొందరైతే కొట్లు పెట్టుబడులు పెట్టినా మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూపులు చూశారు. ఇంకొందరైతే పోయిన చోటే వెతుక్కోవాలని సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అలాంటి కోవలో రియల్ ఎస్టేట్లో రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిందే ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’. ఖమ్మం నగరానికి చెందిన ‘శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్’ అధినేత శ్రీ వత్సవాయి రవి శ్రీగంధం, మల్బరి మొక్కల పెంపకాన్ని జిల్లా ప్రజలకు మొదటగా పరిచయం చేశారు. తద్వారా పర్యవరణ పరిరక్షకుడిగా పేరొంది..తనపై నమ్మకంతో పెట్టుబడి పెట్టిన కస్టమర్ దేవుళ్లకు భరోసాతో పాటు కొండంత ధైర్యాన్ని అందించారు. మూడేళ్లుగా డీటీసీపీ లే-ఆవుట్ ప్లాట్ల అమ్మకాల్లోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అంతేకాదు కన్స్ట్రక్షన్ రంగంలోనూ అడుగుపెట్టి రియల్ ఎస్టేట్ అంటే ‘శ్రీబాలాజీ ఎస్టేట్స్’తోనే సాధ్యమనే రీతిలో వ్యాపారాన్ని సాగిస్తూ సక్సెస్ఫుల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘శ్రీబాలాజీ ఎస్టేట్’లో ఒక్కసారి పెట్టుబడి పెట్టిన వారు కొండంత ధైర్యంగా ఉంటూ తమ సంపాధనలో వచ్చిన లాభంతో మళ్లీ మళ్లీ ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తికనబరుస్తున్నారు.
8బ్రాంచ్లలో ప్లాట్లు, కన్స్ట్రక్షన్ రంగంలోనూ దూసుకెళ్తూ..
తొమ్మిదేళ్లుగా ఖమ్మం జిల్లాలో ‘రియల్’ ఎస్టేట్ను కొత్తపుంతలు తొక్కిస్తున్న ‘శ్రీబాలాజీ ఎస్టేట్స్’ గత మూడేళ్లుగా డీటీసీపీ అప్రూవల్తో వ్యక్తిగత ప్లాట్లు, కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 8బ్రాంచ్లను ఏర్పాటు చేసి ‘శ్రీబాలాజీ’లో పెట్టుబడి నమ్మకానికి రాబడిగా ఆయా జిల్లాల్లో ప్రజల ఆధరాభిమానాలు పొందుతోంది. ఖమ్మంతో పాటు హైదరాబాద్, కోదాడ, మేళ్లచెరువు, సూర్యాపేట, మిర్యాలగూడెం, తోర్రూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో బ్రాంచ్లను నెలకొల్పి ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతూ కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటోంది. డీటీసీపీ నిబంధనల మేరకు ప్లాట్లు విక్రయాలు చేపడుతున్న సంస్థగా శ్రీబాలాజీ ఎస్టేట్కు మంచి పేరుంది.
ప్రతి ప్లాటుకూ ‘నేమ్ బోర్డు’
సాధారణంగా ఏదేని వెంచర్లో ప్లాటు కొనుగోలు చేసి ఏడాది తరువాత వెళ్లి చూసుకోవాలంటే ఆ ప్లాటు ఎక్కడుందో కొంతసేపు వెతుకులాటడం చూస్తుంటాం. కానీ శ్రీబాలాజీ ఎస్టేట్స్లో ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆ తిప్పలేవీ ఉండవు. ప్లాటును విక్రయించి వినియోగదారుడికి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ ప్లాటులో యజమాని పేరుతో నేమ్ బోర్డును ఏర్పాటు అవుతుంది. ఇది కేవలం శ్రీబాలాజీ ఎస్టేట్స్ ప్రత్యేకత. తమ ప్లాట్లను చూసుకునేందుకు వెళ్లిన కస్టమర్లు అక్కడ కనిపించిన నేమ్బోర్డును చూసి మురిసిపోయిన సందర్భాలు కోకొల్లలు. వారి బోర్డుల వద్ద నిలబడి కస్టమర్లు ఫోటోలు దిగి ధీమాతో ఉంటున్నారు.
సామాజిక సేవల్లోనూ ‘వత్సవాయి’ది పెద్ద చేయి..
సొంతలాభం కొంత వెచ్చిస్తూ..తోటివారికి సాహాయం చేయాలనే దృడ సంకల్పాన్ని కలిగిన అధినేత వత్సవాయి రవి ఆది నుంచీ సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అన్నా..అని కష్టం వచ్చి తన దగ్గరికి వస్తే ఆలోచన లేకుండా సాయం చేయడం ఆయన నైజం. ఖమ్మం నగరంలో ఎందరో అభాగ్యులను చేరదీసి దిక్కూమొక్కులేని వారికి సేవలందిస్తున్న ‘అన్నం సేవా ఫౌండేషన్’ను దత్తత తీసుకొని ప్రతి ఏటా రూ.10లక్షల విలువైన బియ్యం, నిత్యావసర సరుకులను వితరణగా అందజేస్తుంటారు.అంతేకాదు.. కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా భాధితుల సహాయార్ధం దాతల సహకారం కోరగా ఎండీ వత్సవాయి రవి స్పందించి రూ.3లక్షలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కు చెక్కును పంపారు. ఇక దైవ కార్యక్రమాలు, గుడులు, గోపురాల నిర్మాణాలకు అధినేత పెట్టిన ఖర్చు లెక్కించలేనిది.
‘ఐఎస్వో’ గుర్తింపు పొందిన ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’..
రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే ఖమ్మం జిల్లాలో ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’ది డిఫరెంట్ ైస్టెల్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించాలంటే కొత్త ట్రెండ్ను ఫాలో అవక తప్పదు. అటువంటి ఆలోచనలతో ఖమ్మంలో ‘రియల్’ వ్యాపారం సాగిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’నే చెప్పుకోవచ్చు. ఒకసారి తన వద్ద ప్లాటు కొనుగోలు చేసిన కస్టమర్ తిరిగి మళ్లీ మరోసారి ఆశ్రయించి ఇంకో ప్లాటు కొనుగోలుకు ఉత్సాహం చూపే రీతిలో కొత్త కొత్త హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించడం బాలాజీ ఎస్టేట్స్ సంస్థకు ఉన్న ప్రత్యేకత. మల్బరి, శ్రీగంధం చెట్ల పెంపకంతో ఒకపక్క పర్యావరణాన్ని రక్షిస్తూ సరికొత్త హంగులతో జిల్లాలో రియల్ వ్యాపారం సాగిస్తున్న శ్రీబాలాజీ ఎస్టేట్స్కు ‘ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కమిటీ’(ఐఎస్వో) గుర్తిం పు సైతం లబించింది. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వ్యాపారం చేస్తున్నందుకు గుర్తింపుగా సంస్థకు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐఎస్వో 9001: 2015 పత్రం లభించింది.
‘బెస్ట్ ట్యాక్స్ పేయర్’గా వత్సవాయి రవికి గౌరవం..
ఖమ్మం జిల్లా బెస్ట్ ట్యాక్స్ పేయర్గానూ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవికి గుర్తింపు లభించింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్రం ప్రభుత్వం గత మూడేళ్లుగా ‘ఆజాదీ కి అమృత్ మహోత్సవ్’ పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. 2022సంవత్సరానికి గానూ హైదరాబాద్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థ ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’ ఎండీ వత్సవాయి రవికు అరుదైన గౌరవం దక్కింది. శ్రీబాలాజీ ఎస్టేట్స్ వేధికగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవి నవ భారత నిర్మాణానికి తాను చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది.
వత్సవాయి రవి
చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ :
శ్రీ బాలాజీ ఎస్టేట్స్, వీడివోస్ కాలనీ, ఖమ్మం, ఫోన్ 9666464441