Khammam
- Jan 24, 2021 , 03:26:58
VIDEOS
పనులను గడువులోగా పూర్తి చేయాలి

- రూ.70 లక్షల అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి అజయ్
ఖమ్మం, జనవరి 23: పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. 32వ డివిజన్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డివైడర్ల పనులకు, 9వ డివిజన్లో మరో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. 42వ డివిజన్ రంగనాయకుల గుట్టలో కూడా 70లక్షలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల్లోనాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
తాజావార్తలు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్
MOST READ
TRENDING