పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఖమ్మం సిటీ, జనవరి 22: పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనరేట్లో వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పిల్లల ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఏడీసీపీ (అడ్మిన్) పూజ, ఏఆర్ ఏడీసీపీ మాధవరావు, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, ట్రాఫిక్ ఏసీపీ రమేశ్, ఏవో అక్తరున్నీసాబేగం, సీసీఆర్బీ ఏసీపీ ఎల్సీ నాయక్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, ఆర్ఐలు రవి, సాంబశివరావు, సెక్షన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎక్స్గ్రేషియా చెక్కు అందజేత
అనారోగ్యంతో మరణించిన ఏఆర్ ఎస్సై షేక్ సోందు కుటుంబానికి భద్రత ఎక్స్గ్రేషియా సొమ్ముకు సంబంధించిన చెక్కును సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అందజేశారు. కమిషనరేట్లో బాధితుడి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చెక్కును ఇచ్చారు.
తాజావార్తలు
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్స్టాలో జాన్ అబ్రహం షర్ట్లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు