రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనదాదాపు ఆరు గంటలపాటు టూర్ఇల్లంతకుంటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంవేములవాడలో 100పడకల దవాఖాన పరిశీలనజిల్లా దవాఖానలో వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య
చివరి గింజ వరకూ కొంటాంకరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంజమ్మికుంట రూరల్/హుజూరాబాద్ రూ�
నూటికి నూరు శాతం సురక్షితంమంత్రి గంగుల కమలాకర్ విద్యానగర్, ఏప్రిల్ 19: కొవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని, టీకా నూటికి నూరుశాతం సురక్షితమని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ �
రైతులు భౌతిక దూరాన్ని పాటించాలిపెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డికాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్19 : రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే�
చొప్పదండి, ఏప్రిల్ 19: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో, భూపాలపట్నం, వెదురుగట�
శంకరపట్నం, ఏప్రిల్ 19: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి సూచ
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 18: కరీంనగర్ రూరల్ మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరికోత యంత్రాలు, ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో అన్నదాతలు ఆ
చొప్పదండి, ఏప్రిల్ 18: ప్రజారోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ స్వామికి చికిత్స కోసం రూ. లక్ష ఎల్వోసీ �
మంత్రి కొప్పుల ఈశ్వర్ | రైతులకు తీవ్ర నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడంతో వరి ధాన్యం కొనుగోలు చేయలేని సంకట పరిస్థితి ఏర్పడిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�