కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి మానకొడూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎల్వోసీని అందజేశారు. జిల్లాలోని మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పల్లె సమ్మిరెడ్డి కూతురు పావని అనారోగ్యంతో బాధపడుతున్నది. మెరుగైన వైద్యం కోసం రూ.3 లక్షల ఎల్వోసీ కాపీని బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ గోపు రవీందర్ రెడ్డికి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి అందజేశారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం