గోదావరిఖని/ జ్యోతినగర్, ఆగస్టు 2: టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖనిలో వేడుకలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక కేంద్ర కార్యాలయంలో మిర్యా ల రాజిరెడ్డితో కేక్ కట్ చేయించి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ నాయకులు కనకం శ్యాంసన్ ఉన్నారు. అలాగే జీడీకే-2ఏ గనిపై సీనియర్ నాయకులు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొంరయ్య, వడ్డేపల్లి శంకర్ హాజరై కేక్ కట్ చేశా రు. అనంతరం కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మోహన్, సాయికుమార్, అంజయ్య, సురేశ్బాబు, శివ, సుధీర్, మధుబాబు, రాజేంద్రప్రసాద్, జలపతి, ఐలయ్య, గడ్డ శ్రీను, మల్లేశ్, సతీశ్, రాజేశ్, రాజ్కుమార్, శ్రీకాంత్ ఉన్నారు. అలాగే తిప్పర్తి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్నగర్లోని శ్రీ ధర్మశాస్త్ర వేదికలో కేక్ కట్ చేసి అనంతరం మిర్యాల రాజిరెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఇక్కడ నాయకులు ఐలి శ్రీనివాస్, బేతి చంద్రయ్య, సంపత్ రెడ్డి, సతీశ్, సంపత్, జలపతి, శ్రీనివాస రెడ్డి, సురేశ్, శ్రవణ్, ఆశ్రమ నిర్వాహకుడు బాపు, నాయకులు చేల్పూ రి సతీశ్, సాదుల సంతోష్, శ్రీనివాస్రెడ్డి, సంపత్రెడ్డి, బాలయ్య, దేవేందర్రెడ్డి, రాజశేఖర్, జనగామ శ్రీనివాస్ గౌడ్, రత్నాకర్రెడ్డి, సాయి క్రిష్ణ, తదితరులు ఉన్నారు.
రాజిరెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈమేరకు సెంటినరీకాలనీలోని ఆయన నివాసంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఆర్గనైజర్ పింగిలి సంపత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సదానందం, ఓదెన్న, కజ్జం శ్రీనివాస్, దబ్బెట రాజు, బాపూజీ, సలీం, బొడ్డు సమ్మయ్య, పులిపాక రాజన్న ఉన్నారు.