Kamareddy
- Jan 27, 2021 , 00:46:16
VIDEOS
వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దుచేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు సిరికొండ, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లో మంగళవారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీల్లో అఖిలపక్షం నాయకులతోపాటు వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఖలీల్వాడి/ సిరికొండ/కమ్మర్పల్లి, జనవరి 26
తాజావార్తలు
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్.ఎం పోస్టుకు కృషి
- మహారాష్ట్రలో 22 లక్షలు దాటిన కరోనా కేసులు
- మీ ఫేస్బుక్ ఖాతా సురక్షితమేనా?
- ఆన్లైన్లో హైకోర్టు సెషన్.. లైవ్లో న్యాయవాది భోజనం
- కోరిన రెండు గంటల్లో దివ్యాంగురాలికి బ్యాటరీ ట్రై సైకిల్ అందజేత
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
MOST READ
TRENDING