Kamareddy
- Jan 27, 2021 , 00:46:16
VIDEOS
స్పీకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

బాన్సువాడ రూరల్, జనవరి 26 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. బాన్సువాడ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు అయ్యాల సంతోష్, సాయిలు, సైదయ్య, శ్రీనివాస్, బాలచందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- తాగు నీటి ట్యాంక్కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,
- నల్లమలలో అగ్నిప్రమాదం..
- వీడియో : బయటపడిన బంగారు గని.. తవ్వేందుకు పోటెత్తిన స్థానికులు
- ఎమ్మెల్యే షకీల్ అహ్మద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
- పసుపు జెండా చూస్తే సీఎం భయపడుతున్నారు : లోకేశ్
MOST READ
TRENDING