Kamareddy
- Jan 24, 2021 , 00:53:38
VIDEOS
పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి

కామారెడ్డి రూరల్ : పట్టణ సమీపంలోని టేక్రియాల్ శివారులో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయ పరిసరాలను శుభ్రంగాఉంచాలని డీఈవో రాజు ఆదేశించారు. శనివారం ఆయన విద్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులను శానిటైజ్ చేయాలన్నారు. డీఈవో వెంట సెక్టోరియల్ అధికారి గంగకిషన్, ప్రిన్సిపాల్ లావణ్య ఉన్నారు.
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
MOST READ
TRENDING