Kamareddy
- Jan 24, 2021 , 00:53:38
VIDEOS
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 23 : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ఓసీ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ,బీబీపేట్, రాజంపేట్, ఎల్లారెడ్డి , రామారెడ్డి తదితర మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
MOST READ
TRENDING