Kamareddy
- Jan 19, 2021 , 00:02:59
VIDEOS
‘వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం..’

దోమకొండ, జనవరి 18: విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీజీఆర్ఎఫ్(కంజ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రిసల్ ఫోరం) చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. దోమకొండ సబ్స్టేషన్లో డివిజన్లోని వినియోగదారుల సమస్యలపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దోమకొండ విద్యుత్ డివిజన్ పరిధిలోని బీబీపేట, భిక్కనూరు, రాజంపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. మొత్తం ఏడు ఫిర్యాదులు రాగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యుత్ వినియోగదారులు, ఉద్యోగుల సంఘం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. సమావేశంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు అశోక్, కిషన్, భూమారెడ్డి, డీఈఈ గణేశ్, ఏఈ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
MOST READ
TRENDING