Kamareddy
- Dec 01, 2020 , 01:37:34
రోడ్డు ప్రమాదంలో జింక మృతి

నిజాంసాగర్: బిచ్కంద మండలంలోని పెద్దదేవాడ-చిన్నదేవాడ గ్రామాల మధ్య రహదారిపై సోమవారం ఉద యం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో జింకపిల్ల మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జింక రోడ్డుపక్కన పడిపోయింది. స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగా మృతిచెందింది. రోడ్డు ప్రమాదంలో జింక గాయపడినట్లు ముందుగా 1962కు సమాచారం అందించినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని స్థానికులు తెలిపారు.
తాజావార్తలు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
- ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
MOST READ
TRENDING