Kamareddy
- Dec 01, 2020 , 01:28:38
అంత్యక్రియల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం

బాన్సువాడ రూరల్: శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పమ్మ తల్లి లచ్చమ్మ ఆదివారం మృతి చెందగా పాతబాన్సువాడలోని శ్మశానవాటికలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. స్పీకర్తోపాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
- ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
MOST READ
TRENDING