Kamareddy
- Nov 28, 2020 , 00:50:54
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలి

- రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు
కామారెడ్డి టౌన్ : స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో గ్రేడింగ్ చేపట్టగా... సీ, డీ గ్రేడ్లు వచ్చిన సంఘాలకు సంబంధించిన వీవోఏలు, సీసీలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి మండల సమాఖ్యలో నిర్వహించిన కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. సంఘాల పనితీరు మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో డీపీఎం ఐబీ సుధాకర్, డీపీఎంఎస్ వకుల, జ్ఞాను, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్వేత, మురళి, అడిషనల్ డీఆర్డీవో సుధీర్, జిల్లా సమాఖ్య కార్యదర్శి ఉమ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి
MOST READ
TRENDING