Kamareddy
- Nov 14, 2020 , 01:07:47
వడ్డీపై 90 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ దేవేందర్
విద్యానగర్ : ఈనెల 15వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీపై 90 శాతం మాఫీ వర్తిస్తుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో సిబ్బందితో కలిసి శుక్రవారం ఆస్తి పన్నును వసూలు చేశారు. ఆయన వెంట ఆర్ఐ జానయ్య, మున్సిపల్ అధికారి రవి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
MOST READ
TRENDING