Kamareddy
- Nov 14, 2020 , 01:07:45
కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతి

విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ నీలం రమేశ్ మాట్లాడుతూ.. జీవితాంతం ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ భాష, యాస కోసం కాళోజీ పోరాడారని అన్నారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ నాయకులు రాజేందర్, ప్రవీణ్, శ్రావణ్, శ్రీకాంత్గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్, శంకర్, రామస్వామి పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
MOST READ
TRENDING