నిజామాబాద్ : మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. వంతెన వద్ద పొరుగు రాష్ట్రాల వాహనాలు రాకుండా రోడ్డుకు ఇరు వైపులా బరికేడ్లను ఏర్పాటు పోలీసులు ఏర్పాటు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..