జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ- 2 గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గని అధికారులు, టీబీజీకేఎస్ కార్మికులు జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం సార్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో ఆయన పాత్ర అజరామరంగా నిలుస్తుందని ఆయన సేవలను కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్