జయశంకర్ భూపాలపల్లి : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ శోభారాణి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కోం కాళోజీ చేసిన సేవలను గుర్తు చేస్తుకున్నారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషో దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.