Jayashankar
- Feb 22, 2021 , 03:02:50
VIDEOS
సమాజ సేవలో ముందుండాలి

రేగొండ, ఫిబ్రవరి21: సమాజ సేవలో యువత ముందుండాలని ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ అన్నారు. నారాయణపురం గ్రామంలో ఆదివారం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎస్సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఒకరి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మున్ముందు యువత మరిన్ని సేవా కార్యక్రమాలను బాధ్యతగా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కోటంచ ఆలయ చైర్మన్ హింగే మహేందర్, సర్పంచ్ జైకోటి సునీత రవి, ఉపసర్పంచ్ రజాక్, యూత్ సభ్యులు కిరణ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
MOST READ
TRENDING