Jayashankar
- Feb 21, 2021 , 02:31:49
VIDEOS
కొవిడ్పై అప్రమత్తంగా ఉండాలి

కాటారం, ఫిబ్రవరి 20 : కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్సీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ హన్మంతు నాయక్, డీఎస్సీడీవో సునీత హాస్టల్ సిబ్బందికి సూచించారు. శనివారం వారు మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో వసతులు, హాస్టల్ పనితీరును పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పిల్లల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. హాస్టల్ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వారి వెంట సూపరింటెండెంట్ శ్రీదేవి, భవాని ఉన్నారు.
తాజావార్తలు
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
- మహిళా ఐపీఎస్కు లైంగిక వేధింపులు
- సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్
MOST READ
TRENDING