Jayashankar
- Feb 11, 2021 , 02:40:34
VIDEOS
మొక్కుబడిగా సమీక్ష

కన్నాయిగూడెం, పిబ్రవరి 10: మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో అడ్డూరి బాబు ఆధ్వర్యంలో కొద్ది మంది ప్రజాప్రతినిధులు, అధికారులతో మొక్కుబడిగా సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రతి జీపీ పరిధిలో వెయ్యి మొక్కలకు తగ్గకుండా నాటాలని కార్యదర్శులకు సూచించారు. పల్లెప్రగతిలో చేపట్టిన డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సర్పంచ్లు ప్రభాకర్, సాగర్, తహసీల్దార్ దేవాసింగ్, ఏవో నర్శింహారావు, ఎంపీవో కుమార్, ఈజీఎస్ ఈసీ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్
- వాట్సాప్లో నెలకు ఎన్ని మేసెజ్లు వెళ్తాయో తెలుసా?
MOST READ
TRENDING