Jayashankar
- Jan 31, 2021 , 00:31:47
VIDEOS
నూనె గింజల పంటలు సాగు చేయాలి

చిట్యాల, జనవరి30: రైతులు నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్ అన్నారు. శనివారం చల్లగరిగె గ్రామంలో ఏవో నాలికె రఘుపతి ఆధ్వర్యంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి అధ్యక్షతన నూనె గింజల సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఏవో, డీఏఏటీసీ శాస్త్రవేత్త నర్సయ్య అతిథిలుగా హాజరై అవగాహన కల్పించారు. నూనె గింజల సాగు లాభసాటిగా మారనున్నదని అన్నారు. రైతులు నూనె గింజల సాగును పెంచుకోవాలని సూచించారు. రైతులందరూ డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగు చేసుకోవాలన్నారు. నీటి వసతి కలిగి ఉన్న రైతులు నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేయాలన్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి వేరుశనగ పంటలను పరిశీలించారు. ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
MOST READ
TRENDING