Jayashankar
- Jan 25, 2021 , 01:03:00
VIDEOS
పుస్తె, మెట్టెలు అందజేత

మహాముత్తారం, జనవరి24: నిరుపేద వివాహానికి పుట్ట లింగమ్మా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పంపిణీ చేసిన పుస్తె, మెట్టెలను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్క రాముగౌడ్ ఆదివారం అందజేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధరమ్సోత్ సురేశ్, నూనావత్ శ్రీలతకు పెద్దల సమక్ష్యంలో వివాహం కుదిరింది. పెళ్లికి సహకరించాలని బంధువులు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు విన్నవించగా పుట్ట లింగమ్మా చారిటబుల్ ట్రస్టు తరఫున పుస్తెమెట్టెలను సమకూర్చారు. ఆదివారం నర్సింగాపూర్ హనుమాన్ ఆలయంలో వధూవరుల వివాహం కావడంతో టీఆర్ఎస్ నాయకులు వెళ్లి వాటికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ అజ్మీరా విమలపూల్సింగ్, రేగులగూడెం సర్పంచ్ భూషి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అజ్మీరా ధరమ్సింగ్, లింగయ్య, కొండాల్రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
MOST READ
TRENDING