Jayashankar
- Jan 22, 2021 , 00:15:28
VIDEOS
బదిలీపై జిల్లాకు ఇద్దరు డీఆర్వోలు

- వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ ఉత్తర్వులు జారీ
భూపాలపల్లి, జనవరి 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇద్దరు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు ఇటీవలే ఎఫ్ఎస్వోల నుంచి డీఆర్వోలుగా పదోన్నతి పొందారు. జిల్లాలోని చింతకాని డీఆర్వోగా అరుణ(వరంగల్ అర్బన్ జిల్లా నుంచి), నిమ్మగూడెం డీఆర్వోగా రమేశ్ను (ములుగు జిల్లా నుంచి) బదిలీ చేస్తూ సీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
MOST READ
TRENDING