Jayashankar
- Jan 21, 2021 , 02:25:18
VIDEOS
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణపురం, జనవరి20: విద్యార్థులు సన్మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి సుధీర్ రామ్ నాథ్ కేకాన్ అన్నారు. స్థానిక ప్రోబెల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కందకట్ల వైష్ణవి గాంధీమెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు సాధించగా ఆమెను బుధవారం అభినందించారు. ఎస్సై రాజన్బాబు, పాఠశాల కరస్పాండెంట్ ల్యాదళ కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
MOST READ
TRENDING