Jayashankar
- Jan 18, 2021 , 04:52:26
VIDEOS
కాళేశ్వరంలో మళ్లీ జల సవ్వడి..

- కన్నెపల్లి పంప్హౌస్లో రెండు మోటర్లు ఆన్
- సరస్వతి బరాజ్ వైపు ఉరకలెత్తుతున్న గోదావరి జలాలు
కాళేశ్వరం, జనవరి17 : చాలా రోజుల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ జల సవ్వడి కనువిందు చేస్తున్నది. ఉరకలెత్తుతు న్న గోదావరి జలాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంప్హౌస్ (కన్నెపల్లి)లో ఆదివారం 16, 17 మోటర్లు అధికారులు ప్రారంభించడంతో గోదావరి జలాలు ఎగిసిపడుతున్నాయి. గతేడాది ఆగస్టులో భారీ వర్షా లు కురువడంతో పంప్హౌస్లో మోటర్లను తాత్కాలికం గా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేర కు తిరిగి ఆదివారం 16,17 నం బర్ మోటర్లను ఆన్ చేయగా, గోదావరి జలాలు గ్రావిటీ కెనాల్ ద్వారా సరస్వతీ బరాజ్కు తరలివెళ్తున్నాయి. కాగా, ఆదివారం పంప్హౌస్ నుంచి 4,400 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కెనాల్ గుండా సరస్వతీ బరాజ్కు చేరుతుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!
- మహిళలు చేసిన వస్తువులు కొన్న ప్రధాని మోదీ
- ఒక రోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్..
- దేశంలో ఎక్కువ మొక్కలు నాటింది తెలంగాణే : కేంద్రం
- వేరొకరితో నిశ్చితార్ధం : గర్ల్ఫ్రెండ్తో పాటు ఆమె తల్లిని కడతేర్చాడు!
- బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!
MOST READ
TRENDING