Jayashankar
- Jan 17, 2021 , 03:15:27
VIDEOS
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

మంగపేట, జనవరి16 : మద్యం మత్తు లో అన్నను తమ్ముడు చంపిన ఘటన ము లుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నరేందర్రావుపేటలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నరేందర్రావుపేటకు చెందిన కల్తీ నవీన్ (27), నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆవేశంతో నాగబాబు తన అన్న నవీన్ తలపై కర్రతో బలంగా కొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. విష యం తెలుసుకున్న ఏటూరునాగారం సీఐ కిరణ్కుమార్ సిబ్బందితో సంఘటనా వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాజావార్తలు
- కమల్ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
MOST READ
TRENDING