Jayashankar
- Jan 17, 2021 , 03:15:23
VIDEOS
ప్రారంభ తేదీని ప్రకటిస్తాం

- న్యాయమూర్తి నర్సింగరావు
కృష్ణకాలనీ, జనవరి 16 : హైకోర్టు ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిదవ అదనపు కోర్టు ప్రారంభ తేదీని ప్రకటిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన మరమ్మతు పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కోర్టు భవన మరమ్మ తు పనులు పూర్తయినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తమకు లేఖ ఇచ్చారని అన్నా రు. ఈ నెల 25 లేదా 26 తర్వాత జిల్లాలోని ప్రజలకు పూర్తి స్థాయి న్యాయసేవ లు అందిస్తామన్నారు. జడ్జి వెంట మొ దటి అదనపు జిల్లా న్యాయమూర్తి జ యకుమార్, పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్, న్యాయవాదులు శ్రీనివాసాచారి రాకేశ్, రాజ్కుమార్, చిరంజీవి ఉన్నారు.
తాజావార్తలు
- కమల్ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
MOST READ
TRENDING