Jayashankar
- Jan 10, 2021 , 02:27:33
VIDEOS
కొనసాగుతున్న కబడ్డీ పోటీలు

చిట్యాల, జనవరి9: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చల్లగరిగెలో కొండయ్య-లక్ష్మి స్మారకార్థంగా నిర్వహించిన జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా కబడ్డీ పోటీలు శనివారం పోటాపోటీగా సాగాయి. రెండో రోజు ప్రారంభమైన కబడ్డీ పోటీలకు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల నాయకులు కర్రె అశోక్రెడ్డి, రబ్బాని, జన్నె యుగేందర్, పువ్వాటి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ సాయిలు పాల్గొన్నారు
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్యూపీపీ, ఎస్ఎల్టీఏ సంఘాలు
MOST READ
TRENDING