Jayashankar
- Jan 09, 2021 , 02:21:16
VIDEOS
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

భూపాలపల్లి, జనవరి 8 : ఆన్లైన్లో లోన్లు, ప్రైజ్మనీ, కరోనా నివారణ వ్యాక్సిన్ పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ వీ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. కరోనా నివారణ వ్యాక్సిన్ ముందుగా మీకే అందజేస్తామని ఆధార్కార్డు నంబర్, సెల్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని ఫోన్లు వస్తున్నాయన్నారు. డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
MOST READ
TRENDING