Jayashankar
- Jan 04, 2021 , 03:37:05
VIDEOS
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కాటారం/మహదేవపూర్/పలిమెల, జనవరి 3: కాటారం మండలంలోని దామెరకుంట, మహదేవపూర్ మండలంలోని అన్నారం 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సంపత్ రావు, ఏఈ ఆంజనేయులు తెలిపారు. మహదేవపూర్ మండలం పెద్దంపేట, సూరారం, కాళేశ్వరం గ్రామాల్లోని సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. సర్వాయిపేట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్జెండర్స్ కానిస్టేబుల్స్గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
MOST READ
TRENDING