Jayashankar
- Jan 03, 2021 , 03:33:44
VIDEOS
మృతుడి కుటుంబానికి పరామర్శ

రేగొండ, జనవరి 2 : మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, రైతుబంధు సమితి సభ్యుడు తడుక్క శ్రీనివాస్గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. శ్రీనివాస్గౌడ్ తాటి చెట్టు పైనుంచి పడి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వారు ఆయన నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారివెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- బెంగాల్లో బీజేపీ కార్యకర్త తల్లిపై దాడి
- మల్లన్న దర్శనం..పులకరించిన భక్తజనం
- 'Y' మోషన్ పోస్టర్ విడుదల
- హాట్ టాపిక్గా యోయో హనీసింగ్ 'షోర్ మచేగా' ..
- సర్జరీ చేస్తూనే ఆన్లైన్ కోర్టు విచారణలో పాల్గొన్న డాక్టర్
- మేడారంలో కరోనా కలకలం.. రేపటి నుంచి గుడి మూసివేత
MOST READ
TRENDING