Jayashankar
- Jan 01, 2021 , 03:08:33
VIDEOS
కల్వర్టులో కారు బోల్తా

టేకుమట్ల, డిసెంబర్ 31 : మండల కేంద్రంలోని చెరువు మత్తడి వద్ద నిర్మిస్తున్న కల్వర్టులో గురువారం తెల్లవారుజామున కారు బోల్తా పడిం ది. బాధితుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన సింగరేణి కార్మికుడు తొట్ల రాజు వారం రోజుల క్రితం కారులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వెళ్లి బుధవారం తిరుగు ప్రయనమయ్యాడు. ఈ క్రమంలో టేకుమట్ల చెరువు కట్ట వద్ద కల్వర్టు కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు కారు పడింది. ఈ ప్రమాదంతో రాజు భార్య రాజమని, కుమారు అభినయ్, అత్త స్వరూప, బామ్మర్ది దిలీప్కు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, కారులో ఉన్న వారిని బయటికి తీసి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.
తాజావార్తలు
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
MOST READ
TRENDING