Jayashankar
- Dec 31, 2020 , 02:45:23
VIDEOS
బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు

భూపాలపల్లి టౌన్ : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడు జోరుక రమేశ్కు జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని డీఎస్పీ సంపత్రావు తెలిపారు. మొగుళ్లపల్లికి చెందిన రమేశ్ బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో విచారణ జరి పి నివేదిక అందజేసినట్లు తెలిపారు. నేరం నిరూపణ కావడంతో న్యాయమూర్తి బుధవారం నిందితుడికి పోక్సో కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
తాజావార్తలు
- గెలాక్సీ M31S ధర తగ్గించిన శాంసంగ్
- ఫాస్టాగ్ల వల్ల రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా
- బాబ్లీ గేట్లు ఎత్తివేసిన అధికారులు
- పీకేకు కీలక బాధ్యత : పంజాబ్ ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్!
- చేప దాడిలో మరో చేపకు తీవ్ర గాయం.. అర కిలో ఈల్కు 30 కుట్లతో సర్జరీ..!
- ‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నితిన్కు షాక్..!
- మెదక్ జిల్లాలో చిరుత కలకలం
- రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
MOST READ
TRENDING