Jayashankar
- Dec 25, 2020 , 02:46:11
VIDEOS
నాపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిట్యాల, డిసెంబర్ 24 : ఏకశిలా క్షేత్ర సర్వతోభద్ర దైవమైన శ్రీలక్ష్మీనృహసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుక లు గురువారం వైభవంగా మొదలయ్యాయి. స్వామివారి కల్యాణ బ్ర హ్మోత్సవాలను మొదటి రోజు జడ్పీటీసీ గొర్రె సాగర్ ప్రారంభించారు. వే ద పండితులు శ్రీలక్ష్మీనృహసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బ్ర హ్మోత్సవాల్లో ఆలయ చైర్మన్ బీరవో లు రాంరెడ్డి, పూజారి ప్రభాకరాచారి, ఆలయ డైరెక్టర్లు పుప్పలీల, రజిత, సుదర్శన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
MOST READ
TRENDING