Jayashankar
- Dec 15, 2020 , 03:57:24
VIDEOS
ఓసీ 3ని తనిఖీ చేసిన సింగరేణి డైరెక్టర్

భూపాలపల్లి, డిసెంబర్ 14: భూపాలపల్లి ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓసీ 3 ప్రాజెక్టును సింగరేణి డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్ బలరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం రెండో షిప్టులో ఓసీ 3 లో ఆకస్మికంగా తనిఖీ చేసి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, యంత్రాల పనితీరున పరిశీలించారు. ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించి ఉత్పత్తి విషయంలో మార్పులు తీసుకురాకపోతే భూపాలపల్లి ఏరియా భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని గుర్తు చేశారు. ఆయన వెంట జీఎం నిరీక్షణ్రాజ్, పీవో రఘుపతి, ఓసీ 3 మేనేజర్ భాను తదితరులున్నారు.
తాజావార్తలు
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- సుంకాల పెంపుతో పెట్రోల్ భారం రూ.4.21 లక్షల కోట్లు?!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్జెండర్స్ కానిస్టేబుల్స్గా నియామకం
MOST READ
TRENDING