Jayashankar
- Dec 03, 2020 , 01:30:22
కలెక్టర్కు సన్మానం

కృష్ణకాలనీ, డిసెంబర్2: జయశంకర్ భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్ కృష్ణ ఆదిత్యను జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య శాలువాతో సన్మానించారు. బుధవారం బుచ్చయ్య మంజూర్నగర్లోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట రైతు బంధు సమితి భూపాలపల్లి మండల అధ్యక్షుడు అభినవ్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- బైడెన్ జీ! మీ నిబద్ధత అమెరికా విలువలకు ప్రతిబింబం!!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
MOST READ
TRENDING