Jayashankar
- Nov 20, 2020 , 03:21:16
VIDEOS
ఆ పాదముద్రలు పులివి కావు

భూపాలపల్లి: గొర్లవీడు శివారులో లభించిన పాదముద్రలు పులివి కావని భూపాలపల్లి ఇన్చార్జి ఎఫ్డీవో వజ్రారెడ్డి గురువారం తెలిపారు. భూపాలపల్లి మండ లం గొర్లవీడు శివారులో(తానికుంట సమీపంలో) బొల్లవోని బాలు మిరుప తోటలో గురువారం పాదముద్రలు కనపడ్డాయి. రైతులు వాటిని పులి అడుగులుగా భావించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గొర్లవీడు అటవీ బీట్ ఆఫీసర్ వేణు మిరుప తోట వద్దకు వెళ్లి పాదముద్రల ఫొటోలు తీసి జిల్లా, డివిజన్ అటవీ అధికారులకు పంపించారు. పాదముద్రలు పులివి కావని హైనావని గుర్తించినట్లు ఎఫ్డీవో వజ్రారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
తాజావార్తలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?
- పాఠశాలలో మరిన్ని వసతులు కల్పిస్తాం : మంత్రి కొప్పుల
- మళ్లీ పెరిగిన పసిడి ధర
MOST READ
TRENDING