Jayashankar
- Nov 14, 2020 , 02:11:51
VIDEOS
బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఏర్పాటు

భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కేటీకే ఓసీపీ-2వ గని మూలమలుపు వద్ద శుక్రవారం ఆ గని అధికారులు బ్లైండ్ స్పాట్ మిర్రర్ను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి నుంచి కేటీకే 1వ భూగర్భ గనికి వెళ్లే దారిలో కేటీకే ఓసీపీ-2 ఉంది. ఓసీపీ-2 వద్ద దారిలో ఉన్న మూలమలుపు వద్ద తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాల నివారణకు ఈ మిర్రర్ను ఈ గని పీవో జాన్ ఆనంద్, ఇంజినీర్ యాదయ్య ఏర్పాటు చేయించారు.
తాజావార్తలు
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్మా మిస్?!
MOST READ
TRENDING