Jayashankar
- Nov 09, 2020 , 05:13:49
VIDEOS
ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడిగా నర్సింగం

భూపాలపల్లి టౌన్ : ఎంపీటీసీల ఫోరం భూపాలపల్లి మండలాధ్యక్షుడిగా తరాల నర్సింగంను ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని ఎంపీటీసీలు స మావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా బొడ్డు సమ్మయ్య, ప్రధానకార్యదర్శిగా పరుపాటి మహేందర్, సభ్యులుగా జంగ సునీత, కోగొం డ వినోద, దార ప్రశాంత, జరుపుల శీలాబాయి, పా తూరి సంధ్యారాణి, రజిత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ మం దల లావణ్య, వైస్ ఎంపీపీ దీపారాణి శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, నేతలు పాతూరి దేవేందర్రెడ్డి తదితరులున్నారు
తాజావార్తలు
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
MOST READ
TRENDING