Jayashankar
- Nov 09, 2020 , 05:13:58
VIDEOS
చీరలు.. పంటలకు రక్షణ కవచాలు

అడవి పందుల నుంచి వరి పంటను కాపాడుకోవడానికి రైతులు పొలం చుట్టూ రంగురంగుల చీరలతో కంచెను ఏర్పాటు చేశారు. మండలంలోని యామన్పల్లి, మహాముత్తారం, కొర్లకుంట, బోర్లగూడెం, సింగారం, ములుగుపల్లి, జీలపల్లి, స్తంభంపల్లి పీపీ, స్తంభంపల్లి పీకే, యత్నారం, నిమ్మగూడెం, పెగడపల్లి, మీనాజీపేట, నర్సింగాపూర్, సింగంపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో కోత దశలో ఉన్న పొలాలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు వాటి నుంచి పంటలకు రక్షణగా చుట్టూ చీరలు కడుతున్నారు.
- మహాముత్తారం
తాజావార్తలు
- బెంగాల్ పోరు : శివరాత్రి పర్వదినాన తృణమూల్ మేనిఫెస్టో విడుదల!
- ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ రాజీనామా
- షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
- దంచికొట్టిన స్మృతి మంధాన..భారత్ ఘన విజయం
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
MOST READ
TRENDING