Jayashankar
- Oct 29, 2020 , 02:06:36
VIDEOS
జిల్లాకు చేరిన సైన్స్ కిట్లు

ములుగు : రాష్ట్ర విద్యాశాఖ ద్వారా సమకూర్చిన సైన్స్ కిట్లు బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. యూపీఎస్, హైస్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం 67 సైన్స్ కిట్లు మంజూరుకాగా వాటిని డీఈవో కార్యాలయంలో భద్రపర్చినట్లు జిల్లా సైన్స్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. అవసరం ఉన్న పాఠశాలలను గుర్తించి ఉపాధ్యాయులకు సైన్స్ కిట్లపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
MOST READ
TRENDING